Monday, April 29, 2024

గీత కార్మికులకు కెసిఆర్ అండగా ఉన్నారు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: 1000 గురుకులాలు ఏర్పాటు చేసిన చరిత్ర సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నాగార్జున సాగర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు. హాలియాలో జరిగిన గీతకార్మికుల సదస్సులో ఆయన మాట్లాడారు. గీత కార్మికులకు సిఎం కెసిఆర్ అన్ని విధాలా అండగా నిలిచారని కొనియాడారు. కృలవృత్తులకు పునరుజ్జీవం కల్పించింది సిఎం కెసిఆర్ అని గుర్తు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపి బడుగుల లింగయ్య, ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News