Monday, April 29, 2024

అమెజాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: డా.బీఆర్‌ఎస్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో పెట్టుబడులపై అమెజాన్ ప్రతినిధులు సిఎం రేవంత్ రెడ్డికి వివరించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News