Saturday, May 4, 2024

భారత్ లో కొత్తగా 13, 742 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Six Corona Strain Cases Registered In India

ఢిల్లీ: గత కొన్ని రోజుల నుంచి భారత్‌లో కరోనా కేసులలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి చూస్తే ఇవాళ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 13,742 మంది కరోనా వైరస్ సోకగా 104 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.10 కోట్లకు చేరుకోగా 1.56 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 1.07 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 1.46 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. 12.16 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News