Tuesday, April 30, 2024

భారత్‌లో కొత్తగా 15,968 మందికి కరోనా….

- Advertisement -
- Advertisement -

Corona cases india total

ఢిల్లీ: భారత్‌లో 24 గంటల్లో 8.36 లక్షలు కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 15,968 మంది కరోనా పాజిటివ్‌రాగా 202 మంది చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.04 కోట్లకు చేరుకోగా 1.51 లక్షల మంది మృతి చెందారు. కరోనా వ్యాధి నుంచి 1.01 కోట్ల మంది కోలుకోగా 2.11 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. భారత్ ఇప్పటి వరకు 18.3 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. కరోనా కేసుల సంఖ్యలో అమెరికా (2.33 కోట్లు) తొలి స్థానంలో ఉండగా భారత్ (1.04 కోట్లు)రెండో స్థానంలో ఉంది. మృతుల విషయంలో అమెరికా (3.89 లక్షలు) తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో బ్రెజిల్(2.04 లక్షలు), మూడో స్థానంలో భారత్‌లు (1.51 లక్షలు) ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News