Monday, May 6, 2024

పుదుచ్చేరిలో పెరుగుతున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Pondicherry
చెన్నై: పుదుచ్చేరిలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాగా కరోనా పరీక్షలు అధికం చేయాలని కేంద్ర ప్రభుత్వం అక్కడి ప్రభుత్వానికి సూచించింది. పుదుచ్చేరిలో రోజువారీ కేసుల సంఖ్య ఈ నెల 9న 168 ఉండగా, 16వ తేదీ 238కి పెరిగింది. కారైక్కాల్‌లో 29 శాతం, పుదుచ్చేరిలో 30 శాతం, యానాంలో 85 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News