Friday, April 26, 2024

కుత్బుల్లాపూర్‌లో 194 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

Corona for 194 people in Quthbullapur

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ని పలు ప్రాంతాలలో శనివారం 613 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 194 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు కుత్బుల్లాపూర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ నిర్మల తెలిపారు. కుత్బుల్లాపూర్ యుపిహెచ్‌సిలో 94 మందికి పరీక్షలు చేయగా 42 మందికి, గాజులరామారం యుపిహెచ్‌ఎస్‌లో 112 మందికి పరీక్షలు చేయగా 29 మందికి, సూరారం కాలనీ యుపిహెచ్‌ఎస్‌లో 131 మందికి పరీక్షలు చేయగా 39 మందికి, షాపూర్‌నగర్ యుపిహెచ్‌సిలో 77 మందికి పరీక్షలు చేయగా 40 మందికి, దుండిగల్ పిహెచ్‌సిలో 137 మందికి పరీక్షలు చేయగా 28 మందికి, శ్రీ కృష్ణనగర్ బస్తీ దవఖానాలో 13 మందికి పరిక్షలు చేయగా ఒకరికి , జీడిమెట్ల బస్తీ దవఖానాలో49 మందికి పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్ వచ్చిందని ఆయా ఆసుపత్రుల వైద్యులు తెలిపారు.

Corona for 194 people in Quthbullapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News