- Advertisement -
ఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 23,950 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 333 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.009 కోట్లు చేరుకోగా 1.46 లక్షల మంది మృతి చెందారు. కరోనా వ్యాధి నుంచి 96.63 లక్షల మంది కోలుకోగా 2.89 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 16.42 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎఆర్ ప్రకటించింది.
- Advertisement -