Saturday, April 27, 2024

సింధూ దేశానికి గర్వకారణం

- Advertisement -
- Advertisement -

CP Sajjanar praises PV Sindhu

ఘనస్వాగతం పలికిన అభిమానులు
పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్

హైదరాబాద్ : ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన పివి సింధూ దేశానికి గర్వకారణమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుని నగరానికి వస్తున్న బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధూకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి తదితరులు బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు సార్లు పతకాలు గెలువడం గొప్ప విషయమని తెలిపారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధూ, ఆమె కోచ్ కొరియాకు చెందిన పార్ టే సంగ్‌కు సన్మానం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News