Monday, April 29, 2024

సిఎం కెసిఆర్‌ను కలిసిన నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం

- Advertisement -
- Advertisement -

Delegation of Niti Aayog met with CM KCR

 

హైదరాబాద్: నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సిఎంను కలిసి వారిలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, వైస్ చైర్మన్ పిఎస్ రవీంద్ర ప్రతాప్ సింగ్, అడ్వైజర్ అవినాష్ ముష్ర, కన్సల్‌ల్టెంట్ డాక్టర్ నమత్రసింగ్ పన్వార్, రీసెర్చి ఆఫీసర్ కామరాజులు తదితరులు ఉన్నారు. కాగా ఈ చర్చల్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.

Delegation of Niti Aayog met with CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News