Friday, May 17, 2024

దోమలగూడలో పేలిన గ్యాస్… ఐదుగురి పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దోమలగూడలోని రోజ్ కాలనీలో ఓ ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో సిలిండర్ పేలింది. మంటలు వ్యాపించడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సికింద్రాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

Also Read: విశాఖలో టెన్షన్ టెన్షన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News