Wednesday, May 15, 2024

మరికొద్దిసేపట్లో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రసంగించనున్న ట్రంప్

- Advertisement -
- Advertisement -

 

గాంధీనగర్: మోతెరా స్టేడియం లోపల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నాడు. ఈ సందర్భంగా మోతెరా స్టేడియానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. దాదాపు లక్షకుపైగా వచ్చిన ప్రజలతో మోతెరా స్టేడియం కిక్కిరిసిపోయింది.

Donald Trump to be Address in Namaste Trump

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News