- Advertisement -
హైదరాబాద్: నీరా పాలసీతో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. హుస్సేన్ సాగర్ తీరంలో నీరా స్టాల్ స్థలాన్ని మంత్రి పరిశీలించిన సందర్భంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. సబ్బండ వర్గాల సంక్షేమమే సిఎం కెసిఆర్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గీతకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా నీరా పాలసీ ఉంటుందన్నారు.
- Advertisement -