Friday, April 26, 2024

టిఆర్ఎస్ నేత తల్లి దశదిన కర్మకు హాజరైన ఎర్రబెల్లి

- Advertisement -
Errabelli Dayakar rao attended dashadina karma
జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి మండలం గుడాడ్ పల్లె లో శనివారం జరిగిన భూపాలపల్లి జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ కల్లెపు రఘుపతి రావు తల్లి కల్లెపు జానమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జానమ్మ చిత్ర పటానికి పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News