- Advertisement -
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అవినీతి వల్ల తెలంగాణలో కందిపప్పు సరఫరా నిలిచిపోయిందని విజయ లక్ష్మి ఆగ్రో ప్రాసెస్సింగ్ ఇండస్ట్రీ నిర్వాహకురాలు శివకుమారి తెలిపారు. ఈటెల మంత్రిగా ఉన్న సమయంలో కోట్లు కాజేశారని, ఈటెల మంత్రిగా ఉన్న సమయంలో కందిపప్పు సప్లయ్ చేస్తే రావాల్సిన బకాయిలు రెండు కోట్ల రూపాయలు ఇంకా చెల్లించలేదన్నారు. ఈటెల వల్ల బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పు రెట్టింపుగా మారిందని, ఈటెల కారణంగా మోసపోయిన తన లాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని, నా గోస తగులుతుందని, ప్రజలు ఈటెలకు తప్పకుండా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ ఓటమి తప్పదని,
- Advertisement -