Friday, May 17, 2024

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో అపశృతి: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Lab our dead in Shadnagar

రంగారెడ్డి: షాద్ నగర్ మండలం చటాన్ పల్లిలో సోమవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. మట్టిని వెలికితీస్తుండగా ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులో భాగంగా గుంత తీస్తుండగా మట్ట దిబ్బ పడిపోవడంతో నలుగురు కూలీలు మట్టిలో కూరుకపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నలుగురిని బయటకు తీశారు. ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News