Saturday, April 27, 2024

ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు….

- Advertisement -
- Advertisement -

Farmer injured in Bear attack in sircilla

సిరిసిల్ల: ఎలుగుబంటి దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కున్సోత్ గంగాదర్ అనే రైతు దేగవత్ గ్రామంలో నివసిస్తున్నాడు. రైతు ఆవుల మంద నుంచి రెండు ఆవులు తప్పిపోవడంతో వాటి కోసం తన పొలానికి సమీపంలో వెతుకుతున్నాడు. అడవిలో అతడిపై ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News