Thursday, May 9, 2024

ఉమ్మడి ఎపి మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ వి ప్రసాద్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Former Joint Andhra Pradesh Secretary SV Prasad passed away

హైదరాబాద్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ వి ప్రసాద్  మంగళవారం కన్నుమూశారు. ఎస్ వి ప్రసాద్ కుటుంబానికి కరోనా వైరస్ సోకడంతో తన భార్యతో కలిసి యశోదా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1975లో ఐఎఎస్ గా ఎంపికయ్యారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎస్ గా పని చేశారు. చంద్రబాబుతో పలువురు ముఖ్యమంత్రులకు కార్యదర్శిగా పని చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజిలెన్స్ కమిషనర్ గా పని చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News