Friday, May 3, 2024

నామినేషన్ దాఖలు చేసిన గెల్లు

- Advertisement -
- Advertisement -

Gellu srinivas yadav nomination in Huzurabad

కరీంనగర్: తనని భారీ మెజార్టీతో గెలిపించాలని హుజూరాబాద్ ప్రజలను కోరుతున్నానని టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాగంగా టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గెల్లు మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉత్తమమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని, ఉద్యమ బిడ్డ, పేదింటి బిసి బిడ్డగా తనని ఆశీర్వదించాలని గెల్లు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News