- Advertisement -
ముంబై: బంగారం ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.58వేల దిశగా పరుగులు పెడుతోంది. వెండి కిలో రూ. 70వేలు చేరింది. చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూర్, విజయవాడలో తులం బంగారం రూ. 57,820 పలుకుతోంది. తొలిసారి 2వేల డాలర్లు మార్క్ దాటి ఔన్స్ బంగారం ధర. వ్యాపారాల్లో స్తబ్ధతతో పసిడిపై పెట్టుబడులు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Gold price stays above Rs 55000 10 Gms
- Advertisement -