Saturday, April 27, 2024

ట్రాక్టర్‌తో పాలు పితికిన రైతు (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -
Anand Mahindra praises Maharashtra farmerవినూత్న ఆలోచనకు ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ చైర్మన్ వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలను ఎప్పుడూ ప్రశంసిస్తూ, వాటిని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ రైతు ఇంజినీర్‌లా మారి వినూత్న ఆవిష్కరణతో అందరినీ ఆశ్చర్యపర్చాడు. చేతులతో పనిలేకుండా ఆవులు, గేదెల నుంచి పాలు పితికే యంత్రాన్ని రూపొందించాడు. ఇలాంటి యంత్రాలు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నా వాటి ధర ఎక్కువగా ఉన్నాయి. అందుకే ట్రాక్టర్‌నే మిల్కింగ్ మెషిన్‌గా మార్చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. దీనిని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News