Wednesday, May 1, 2024

కెసిఆర్ తోనే పేద పిల్లలకు నాణ్యమైన విద్య: ఆనంద్

- Advertisement -
- Advertisement -

 


హైదరాబాద్: విద్య విలువ తెలిసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ ఆనంద్ తెలిపారు. పద్దులపై చర్చలో భాగంగా ఆనంద్ శాసన సభలో మాట్లాడారు. ప్రభుత్వం విద్యాలయాలపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందని, కెసిఆర్ వల్ల నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య పేద పిల్లలకు అందుతోందని, అన్ని రకాల వృత్తి విద్యా నిపుణులను తయారు చేసే సామర్థ్యం టీచర్లకే ఉందని, గురుకులాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందన్నారు.

 

Good education to Poor People with KCR says Anand
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News