Wednesday, May 1, 2024

అన్ని గురుకులాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయం: జాఫర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముస్లిం మైనార్టీలకు 204 గురుకులాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఎంఎల్‌ఎ జాఫర్ హుస్సేన్ తెలిపారు. శాసన సభలో 11 శాఖల పద్దులను మంత్రులు ప్రతిపాదించారు. పద్దులపై చర్చ సందర్భంగా జాఫర్ మాట్లాడారు. సాంకేతిక విద్యను ప్రోత్సహించాలని, స్వయం ఉపాధికి సహాయ సహకారాలు అందించాలన్నారు. కెటిఆర్ కిట్ అద్భుత పథకమని, కెసిఆర్ కిట్ వల్ల ప్రభుత్వ ఆస్పత్రులో ప్రసవాలు పెరిగాయని ప్రశంసించారు. పిల్లల ఆస్పత్రుల్లో నిలోఫర్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, పట్టణాల్లో పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్లమవుతామన్నారు.

 

MIM MLA Jaffar hussain speach in Assembly, Hussain said it was great to set up 204 Gurukuls for Muslim minorities by KCR Government in telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News