Monday, April 29, 2024

వైద్యులకు గవర్నర్‌ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Governor Tamilisai Says Greetings to Doctors

హైదరాబాద్‌: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకోని దేశంలోని వైద్యులందరికీ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు చెప్పారు. కరోనా వైరస్ పై వైద్యులు నిబద్ధత, ధైర్యంతో ముందుకు సాగుతున్నారని గవర్నర్‌ తెలిపారు. వైద్యుల సేవలకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఇదే సరైన సందర్భమన్నారు. మన ప్రాణాలను కాపాడే.. వైద్యులను మనం రక్షించుకోవాలని తమిళిసై సూచించారు. కరోనా మహమ్మారిపై ఎనలేని పోరాటం చేస్తున్న వైద్యులకు గవర్నర్‌ తమిళిసై కృతజ్ఞతలు తెలిపారు.

Governor Tamilisai Says Greetings to Doctors

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News