Friday, May 3, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించిన గవర్నర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాజీవ్‌గాందీ ఇంటర్‌నేషనల్‌ఎయిర్ పోర్ట్‌ను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శనివారం సందర్శించారు. కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపధ్యంలో గవర్నర్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను పరిశీలించారు. దాదాపు 40 నిమిషాల పాటు గవర్నర్ ఎయిర్‌పోర్ట్‌లో పర్యటించారు. ఈసందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణీకులను ఎయిర్‌పోర్ట్‌లో నిశితంగా పరిశీలించిన తర్వాతనే వాటిని బయటకు పంపిస్తున్నట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు వివరించారు. అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల గవర్నర్ సంతృప్తిని వ్యక్తం చేశారు.

Governor Tamilisai visit to Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News