Monday, April 29, 2024

మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్లు, మంత్రులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌లో గవర్నర్లు డా. తమిళిసై సౌందరరాజన్‌, బండారు దత్తాత్రేయ, మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్,  వి. శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎంపీలు కేశవరావు, డాక్టర్ రంజిత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. మహాత్మా గాంధీ చేసిన సేవలను కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News