Friday, April 26, 2024

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హీరో కార్తీకేయ్

- Advertisement -
- Advertisement -

Hero karthikeya family visit tirumala

తిరుపతి:  తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని శుక్రవారం హీరో కార్తీకేయ్ దంపతులు దర్శించుకున్నారు. ఇటీవలే వివాహం చేసుకున్న హీరో కార్తికేయ్ దంపతులు అమ్మవారి దర్శనం చేసుకోవడం సంతోషంగా వుందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ పొన్నాల చంద్ర, ఆవుల అనీల్ కుమార్, జగదీష్, షాదీక్ లు దగ్గరుండి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News