Saturday, April 27, 2024

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

రాజన్నసిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయలంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులతో క్యూలైన్లు మొత్తం నిండిపోయాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి రావడంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Huge devotees visit Rajanna Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News