Thursday, May 9, 2024

లెక్చరర్‌పై కత్తితో భర్త దాడి

- Advertisement -
- Advertisement -

అనంతపురం న్యూస్: లెక్చరర్‌గా పని చేస్తున్న భార్యపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుమంగళి-పారేష్ అనే దంపతులు అనంతపురం జిల్లా కేంద్రంలో నివసిస్తున్నారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో అతడి గృహహింస కేసు కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. మనసులో పెట్టుకున్న భర్త ఆమె కాలేజీలో ఉన్నప్పుడు భార్యపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News