Friday, May 3, 2024

మంచిర్యాలలో భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

husband killed wife in mancherial district

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక నగర్ లో గురువారం దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య (షాహీన్)ను భర్త అసిఫ్ కత్తితో గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. కుటుంబకలహాలతోనే చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

husband killed wife in mancherial district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News