Friday, May 3, 2024

భార్యతో వివాహేతర సంబంధం… ప్రియుడిని కత్తితో పొడిచి…

- Advertisement -
- Advertisement -

Husband killed wife lover in karnataka

బెంగళూరు: భార్యతో ప్రియుడు ఏకాంతంగా ఉండడంతో అతడిని భర్త హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా గుండ్లు పేటే ప్రాంతంలో జరిగింది. బీమనబీడు గ్రామంలో ఓ మహిళ (25) మరో వ్యక్తి(30)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. బుధవారం రాత్రి ప్రియుడిని ఏకాంతంగా ఉన్నప్పుడు భర్త గుర్తించాడు. ప్రియుడిని కట్టెతో కొట్టి కత్తితో పలుమార్లు ఆమె భర్త పొడవడంతో గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ప్రియుడిని ఆస్పత్పికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. గుండ్లుపేటే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News