- Advertisement -
ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముంబయి, ఢిల్లీ వంటి నగరాలలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో భారత్లో కొత్తగా 44,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 524 మంది ప్రాణాలు విడిచారు. కరోనా కేసుల సంఖ్య 92.66 లక్షలకు చేరుకోగా 1.35 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 86.79 లక్షల మంది కోలుకోగా 4.52 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. భారత్ లో ఇప్పటివరకు 13.5 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారు.
- Advertisement -