Saturday, May 4, 2024

దేశంలో కొత్తగా 9వేల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

 

India Reports 8954 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 267 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 3,45,96,776కు చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,69,247మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కొత్తగా 10,207 మంది కరోనా నుంచి బయటపడగా.. ఇప్పటివరకు 3,40,28,506 మంది కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 99,023 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.దేశంలో ఇప్పటివరకు 1.24కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India Reports 8954 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News