Sunday, April 28, 2024

బంగ్లాదేశ్‌కు 10 డీజిల్ రైళ్లను అందజేసిన భారత్..

- Advertisement -
- Advertisement -

India to give 10 Diesel locomotives Trains to Bangladesh

న్యూఢిల్లీ: పొరుగునున్న బంగ్లాదేశ్‌లో రైల్వే సౌకర్యాలు మరింత వృద్ధి అయ్యేలా భారత్ పది డీజిల్ లోకోమోటివ్ రైళ్లను బంగ్లాదేశ్‌కు సోమవారం అప్పగించింది. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ సమక్షంలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఆన్‌లైన్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ నాడియా జిల్లాలో తూర్పు రైల్వే పరిధిలోని గెడె స్టేషన్ వద్ద ఈ అప్పగింత జరిగింది.

India to give 10 Diesel locomotives Trains to Bangladesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News