Saturday, April 27, 2024

కివీస్ పై భారత్ ఉత్కంఠ గెలుపు..

- Advertisement -
- Advertisement -

జైపూర్‌: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా జైపూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. ఉత్కంఠ రేపిన ఈ పోరులో భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 166 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ కెఎల్ రాహుల్(15) విఫలమైనా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(48), సూర్యకుమార్ యాదవ్(62)లు రాణించారు. చివర్లో రిషబ్ పంత్(17) జట్టుకు విజయాన్ని అందించాడు.

India won 1st T20 by 5 wickets against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News