Friday, May 3, 2024

రాజస్థాన్‌ బౌలర్ల విజృంభణ.. చెన్నై 125/7

- Advertisement -
- Advertisement -

అబుదాబి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు చేసింది. దీంతో రాజస్తాన్ కు చెన్నై జట్టు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై జట్టు తడబడింది. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి చెన్నై వరుస వికెట్లు కోల్పోయింది.రవింద్ర జడేజా(35 నాటౌట్) రాణించినా.. శామ్‌ కరన్‌(22‌), కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ(28) పర్వాలేదని పించారు.అయితే, వేగంగా పరుగులు రాబట్టలేకపోవడంతో చెన్నై జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

IPL 2020: CSK Setup 126 Runs against RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News