Saturday, May 11, 2024

మెరిసిన శిఖర్ ధావన్.. ముంబై లక్ష్యం 163

- Advertisement -
- Advertisement -

అబుదాబి: ఐపిఎల్ 13వ సీజ‌లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. దీంతో ముంబైకి ఢిల్లీ జట్టు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్(69 నాటౌట్) అర్థ శతకంతో మెరవగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(42) రాణించాడు. అయితే, మిగతా బ్యాట్స్ మెన్స్ విఫలమవ్వడంతో ఢిల్లీ జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. ముంబై బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.

 IPL 2020: DC Sets up 163 Runs Against MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News