Sunday, May 5, 2024

మెరిసిన పృథ్వీ షా.. చెన్నై లక్ష్యం 176

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ, చెన్నై జట్టుకు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. ఓపెనర్ పృథ్వీ షా(64‌) అర్థ శతకంతో మెరిశాడు. మరో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌(35), రిషభ్‌ పంత్‌(37 నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌(26)లు రాణించారు. చెన్నై బౌలర్లలో పియూశ్‌ చావ్లా రెండు వికెట్లు పడగొట్టగా.. శామ్‌ కరన్‌ ఒక వికెట్‌ తీశాడు.

IPL 2020: DC Setup 176 runs to CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News