Friday, April 26, 2024

ముంబైపై ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా..

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుతో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతోంది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా జట్టు కెప్టెన్ దినేష్ కార్తిక్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ విజయం సాధించి ఘనంగా టోర్నిని ప్రారంభించాలని కోల్ కతా భావిస్తుంది. మరోవైపు చెన్నై జట్టు చేతిలో ఓటమిపాలైన ముంబై ఈ మ్యాచ్ లో గెలుపొంది టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా ఉంది.

IPL 2020: KKR Win Toss and Opt Bowl against MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News