Sunday, May 5, 2024

చెన్నైపై బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఐపీఎల్‌ 13 సీజన్‌లో భాగంగా జరుగుతున్న 18వ మ్యాచ్ లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. వరుస ఓటములతో సతమతవుతున్న ఇరుజట్లు ఈ మ్యాచ్ లో గెలుపొంది ఆత్మవిశ్వాన్ని కూడగట్టుకోవాలని భావిస్తున్నాయి.

IPL 2020: KXIP win toss and opt bowl against CSK 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News