Friday, April 26, 2024

ఎంపి అర్వింద్ ఎప్పుడు రాజీనామా చేస్తావు: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jeevan reddy comments on MP Aravind

 

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు ఆక్సిడెంటల్ ఎంపిగా గెలిచిన ‘ఆ’ధర్మపురి అర్వింద్ తాను రాసి ఇచ్చిన బాండ్ పేపర్ నేటికీ 899 రోజులు పూర్తి చేసుకుందని టిఆర్ఎస్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి చురకలంటించారు. మాట మరచి ఇంకా ఎంపిగా ఉన్నందుకు సిగ్గు చేటు అని దుయ్యబట్టారు.  ఎంపి పదవికి ధర్మపురి అర్వింద్ ఎప్పుడు రాజీనామా చేస్తావని జీవన్ రెడ్డి ట్వీట్ చేశాడు.  గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ ఎంపిగా గెలిస్తే నెల రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బిజెపి ఎంపి అర్వింద్ బాండ్ పేపర్ రాసి ప్రజలకు చూపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News