Monday, May 6, 2024

నారాయణపేటలో కర్నాటక బస్సు బోల్తా

- Advertisement -
- Advertisement -

Karnataka bus overturns at Narayanpet

మహబూబ్ నగర్: నారాయణపేట ఐటిఐ కళాశాల సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్నాటకకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స నిమిమత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News