Friday, May 17, 2024

వరకట్న చావులు, వివక్ష నుంచి బయటపడలేదు: కవిత

- Advertisement -
- Advertisement -

Kavitha comments on world womens day

హైదరాబాద్: దళిత మహిళలు ముందడుగు వేయాలంటే సమాజం పది అడుగులు ముందుకు వేసి చేయూతనివ్వాలని ఎంఎల్‌సి కవిత తెలిపారు. సోమాజిగూడలో డిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు. వరకట్న చావులు, వివక్ష నుంచి మన సమాజం ఇంకా బయటపడలేదని, ప్రపంచంలో డబ్బు ఉన్నోళ్లు, లేనోళ్లు రెండే కులాలు ఉన్నాయన్నారు. డబ్బు సంపాదిస్తే మహిళలకు నిర్ణయాధికారం వస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News