Saturday, April 27, 2024

బాబుకు ఇవే చివరి ఎన్నికలు: కేశినేని నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: పేదలు గెలవాలంటే మళ్లీ సిఎం జగన్ రావాలని వైసిపి నేత కేశినేని నాని తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలు అని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేసే చెత్త పనులకు టిడిపి సర్వనాశనమైందని మండిపడ్డారు. ఎపి అసెంబ్లీ ఎన్నికలు అవ్వగానే బాబు హైదరాబాద్ పారిపోవడం ఖాయమని నాని ఎద్దేవా చేశారు. టిడిపి నుంచి వైఎస్‌ఆర్‌పిసిపిలో నాని చేరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News