Friday, April 26, 2024

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం కోలాహలం నెలకొంది. తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ వినాయకుడుతోపాటు నగరంలోని గణనాథులు ఆదివారం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాయి. ఇందుకు గణనాథులు ట్యాంక్ బండ్ కు క్యూ కట్టాయి.ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర వైభవంగా కొనసాగుతోంది.  టెలిఫోన్ భవన్ దాటిన ఖైరతాబాద్ గణేషుడి శోభయాత్ర ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లైఓవర్ చేరుకుంది. మరోవైపు భారీగా చేరుకుంటుండడంతో భక్తులతో ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది.

Khairatabad ganesh Shobha Yatra reached to Telugu Talli Flyover

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News