Saturday, April 27, 2024

మూడో టీ20: విరాట్ కోహ్లీ అర్థశతకం..

- Advertisement -
- Advertisement -

Kohli hits 50 Runs Against Aus in 3rd T20

సిడ్నీ: మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు కెఎల్ రాహుల్(0), ధావన్(28) లు ఔటైన కెప్టెన్ విరాట్ కోహ్లీ స్కోరు బోర్డు వేగం తగ్గకుండా తనదైన స్టైల్లో ఆడుతున్నాడు. ఈ దశలో కోహ్లీ అర్థశతకం పూర్తిచేసుకున్నాడు.మరోవైపు భారీ షాట్ కు ప్రయత్నించి సంజూ శాంసన్(10) పెవిలియన్ కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(0) కూడా ఔట్ కావడంతో భారత్ కొంత ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం భారత్ 13 ఓవర్లలో 4 వికెట్లకు 100 పరుగులు చేసింది.క్రీజులో కోహ్లీ(56), హర్దిక్ పాండ్యా(0) ఆడుతున్నారు.

Kohli hits 50 Runs Against Aus in 3rd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News