Saturday, April 27, 2024

పర్వతగిరి పిఎస్ లో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

man commits suicide in parvathagiri police station

పర్వతగిరి: వరంగల్ గ్రామీణ ప్రాంతంలోని పర్వతగిరి పిఎస్ లో శుక్రవారం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందుతాగి పిఎస్ లోనే  నాగరాజు(35) కుప్పకూలిపోయాడు. పోలీసులు ఆస్పత్రికి తరలించేలోపు నాగరాజు మృతిచెందాడు. కుమారై అదృశ్యంపై 10 రోజుల క్రితం నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోవట్లేదనే మనస్తాపంతో పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మరణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.

man commits suicide in parvathagiri police station

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News