Wednesday, May 1, 2024

సిపిఆర్‌తో కోలుకున్న వ్యక్తి ఆసుపత్రిలో మృతి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః డిఆర్‌ఎఫ్ సిబ్బంది ఓ నిండు ప్రాణాన్ని కాపాడేందుకు శత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రాజ్ భవన్ సమీపంలో నాగరాజు అనే వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలి పోయ్యాడు. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న డిఆర్‌ఎఫ్ టీమ్ సభ్యుడు శివకుమార్ ఆ వ్యక్తికి సిపిఆర్ అందించి తిరిగి ప్రాణం పోశారు. దీంతో ఆ వ్యక్తిని హూట హుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ మరోసారి గుండెపోటుకు గురైన ఆ వ్యక్తి మృతి వాత పడడంతో అంతా ఊసురుమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News