- Advertisement -
తిరుమల: సీనియర్ నటుడు మంచు మోహన్బాబు, మంచు విష్ణులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన విష్ణు శ్రీవారి ఆశీస్సుల కోసం తన ప్యానల్ సభ్యులతో కలిసి సోమవారం తిరుమల వచ్చారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంచు విష్ణుకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Manchu Vishnu visits Tirumala Temple
- Advertisement -