Monday, May 6, 2024

పతాకాధారిగా మేరీకోమ్, మన్‌ప్రీత్ సింగ్

- Advertisement -
- Advertisement -

Mary Kom, Manpreet Singh to be India's flag bearer for Tokyo games

 

న్యూఢిల్లీ: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో భారత పతాకాధారిలుగా భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌లను ఎంపిక చేశారు. ఇక ముగింపు వేడుకల్లో స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా భారత పతాకాధారిగా వ్యవహరిస్తాడు. ఈ మేరకు సోమవారం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈసారి ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 126 మంది అథ్లెట్లు, మరో 75 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని ఐఓఎ అధ్యక్షుడు నరీందర్ బాత్రా వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News