Saturday, April 27, 2024

బిజెపిలో చేరినందుకు ఆ ఎంఎల్ఎను చంపేశారు: సిఎం

- Advertisement -
- Advertisement -

అగర్తాలా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆ ఎంఎల్‌ఎ బిజెపి పార్టీలో చేరినందుకే చంపేశారని త్రిపుర సిఎం విప్లబ్ కుమార్ ఆరోపణలు చేశారు. దేవేంద్ర నాథ్ రాయ్ అనే ఎంఎల్‌ఎ 2019లో సిపిఎం నుంచి బిజెపి పార్టీలో చేరారు. 2019లో హెమ్తాబాద్ నుంచి దేవేంద్ర నాథ్ రాయ్ బిజెపి పార్టీ తరఫున గెలిచారు. స్వగృహానికి అర కిలో మీటర్ దూరంలో దేవేంద్ర తాడుకు వేలాడుతూ కనిపించాడు. దేవేంద్ర ఆత్మహత్యా చేసుకున్నాడా? హత్య చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News